Home
Odisha
Odisha News
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని పాట పాఠ్యాంశంగా ముద్రించ బడింది. కొత్త పుస్తకాలను చూసిన వారంతా అవాక్కయ్యారు. -
Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. -
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ఒడిశాలో ఓ ప్రభుత్వ ఇంజనీర్కు సంబంధించిన అవినీతి వ్యవహారం సంచలనంగా మారింది. ఉద్యోగ జీవితాన్ని నెలకు కేవలం రూ.6 వేల జీతంతో ప్రారంభించిన ఈ ఇంజనీర్ వద్ద ఇటీవల జరిగిన దాడుల్లో రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒడిశా విజిలెన్స్ విభాగం నిర్వహించిన సోదాల్లో ఇంజనీర్కు చెందిన నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ మొత్తంలో నగదు, బంగారం, విలువైన పత్రాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఇంట్లోనే రూ.2 కోట్లకు పైగా నగదు… -
Sadashiv Pradhani: కుమార్తెకు వేరే కులానికి చెందిన వ్యక్తితో ఎంగేజ్మెంట్.. మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబాన్ని వెలివేత
ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్పూర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సదాశివ్ ప్రధాని, ఆయన కుటుంబాన్ని భత్రా (Bhatra / Bhatara) సమాజం బహిష్కరించింది. ఇది ఆయన కుమార్తె ఇంటర్-క్యాస్ట్ (inter-caste) వివాహం కారణంగా జరిగింది. మార్చి 21, 2026న దబుగావోన్, ఝరిగావోన్ ప్రాంతాల్లో భత్రా సమాజ నాయకులు సమావేశమై, ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజ నిబంధనలకు విరుద్ధంగా కుమార్తె వివాహం జరిపించడం వల్ల ఇలాంటి చర్య తీసుకున్నట్లు వారు ఆరోపించారు. Also Read:Redmi Smart TV MAX:… -
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
Cuttack Hospital Fire Accident: ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల్లో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే అక్కడ పొగ దట్టంగా వ్యాపించడంతో రోగులను బయటకు తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా… -
Drugs seized: పుష్ప రేంజ్లో స్కెచ్లు.. ఆటకట్టించిన పోలీసులు
గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్లో స్కెచ్లు వేసి మరీ దందా చేస్తున్నారు. వేలు కాదు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల గంజాయిని సరిహద్దులు.. అవసరమైతే దేశాలు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
Bride Kidnapped: ఎంతకు తెగించాడు.. వధువు కిడ్నాప్, నడిరోడ్డుపై వరుడు..
Bride Kidnapped: ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన వధువు, తన భర్తతో కలిసి అత్తారింటిక వెళ్తుంటే, తలకు గన్ గురి పెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వధువు మాజీ ప్రేమికుడిగా తేలింది. బోలంగీర్ జిల్లా నివాసి, వరుడు హరిబంధు పటేల్ వివాహం కోసం కాంటమల్కు వెళ్లాడు. వివాహం ముగిసిన తర్వాత, వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి వాహణాన్ని… -
Odisha: ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. విధుల్లో ఉన్న ఐదుగురు పోలీసులు మృతి
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధుల్లో ఉన్న ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రైలర్ పోలీసు వాహనాన్ని బొలెరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీఆర్ పోలీసులు కాశీరామ్ భోయ్, దేబ్దత్ సా, డ్రిల్ సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ హవల్దార్ లింగరాజ్ ధురువా,… -
Twin Brothers: కవల సోదరుల ‘కవల’ మార్కులు.. JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్… -
Solid Fuel Ducted Ramjet: SFDR టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన DRDO..(వీడియో)
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఫిబ్రవరి 3, 2026 మంగళవారం నాడు ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (SFDR) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో, భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపిక చేయబడిన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. Also Read:India-US Trade deal:…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!