ఒకే ట్రాక్ పై ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో.. రైళ్లు ఆగిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఈ దుర్ఘటన ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. హృదయ విదారకమైన ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను తొలిసారిగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించింది. గురువారం డీఆర్డీఓ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
Balasore train crash: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో 288మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన వందలాది కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చింది.
Odisha: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన మరవకముందే వరసగా ఒడిశాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం గూడ్స్ ట్రైన్ చక్రాల కింద పడి ఆరుగురు కూలీలు మరణించారు.
ఒడిశా ప్రభుత్వం మంగళవారం బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Odisha: ఒడిశాలో బాాలాసోర్ రైలు ప్రమాదం విషాదం మరిచిపోక ముందే మరో ట్రైన్ పట్టాలు తప్పింది. ఇది కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరిగింది. బారాగఢ్ లో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది
Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత 51 గంటల్లో రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ పునరుద్ధరించింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొడంతో 275 మంది మరణించారు.