Odisha Train Accident: మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. 275 మంది ప్రయాణికులు మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇదిలా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డుతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Bullet Train: ఒడిశాలోని బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు రైలు ఎలా పట్టాలు తప్పింది అనే ప్రశ్న తలెత్తుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సమయంలో, దాని వేగం గంటకు 128 కిలోమీటర్లు.
Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మరణించారు. ఈ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ.2 లక్షలు, రైల్వే రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
Viral: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత హృదయవిదారక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. వీటిని చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఇలాంటి చిత్రాలను, వైరల్ వీడియోలను ఎవరు చూస్తున్నా, ఆ దేవుడు ఇలా ఎందుకు చేశాడనే ప్రశ్న పదే పదే వారి మదిలో మెదులుతోంది.
Gautam Adani: ఒడిశా బాలాసోర్ రైల్ దుర్ఘటన వందల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను తీసుకుంది. 288 మంది ప్రయాణికులు మరణించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న పట్టాలపై బోగీలు పడిపోయాయి. అదే సమయంలో
Pope Francis: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కాక ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ దేశాధి నేతలు, ప్రముఖులు మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికి పైగా చనిపోగా 1100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిషన్ వేసింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.