Puri Jagannath Rath Yatra: జగన్నాథుడి “రథయాత్ర” ప్రారంభం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath Rath Yatra: ఒడిశా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. పూరీ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించిన తర్వాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటలక పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర( బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తుల రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేల ఏర్పాట్లు చేశారు.
Read Also: Baby Care Tip: పిల్లలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
రథయాత్ర ప్రారంభం కావడంతో భక్తులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడు ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నిపాలని కోరుకున్నారు. ఢిల్లీలోని హౌజ్ ఖాస్లోని జగన్నాథ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు చేశారు. మంగళవారం ఉదయం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతిని కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రథయాత్ర సందర్భంగా భక్తులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రథయాత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రథయాత్రకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు పూరీకి తరలివస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 180 ప్లాట్లూన్ల బలగాలను మోహరించారు. బీచ్ పెట్రోలింగ్ కోసం కోస్ట్ గార్డు హెలికాప్టర్ తో పహారా కాస్తున్నారు. రథయాత్ర సందర్భంగా పూరీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 125 ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!