Home
Odi Cricket
Odi Cricket News
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
Kapil Dev: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు ఎండ్కార్డ్ పడబోతోందంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలపై కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించినా.. ఆ క్షణాన్ని బాధతో కాకుండా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.… -
Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
Rohit Sharma: భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ ఊపందుకుంది. జూలై 16, 2026న కార్డిఫ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి తర్వాత, జూలై 19న లార్డ్స్లో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లోనే చివరి వన్డే కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్బై చెప్పేస్తాడా? అతని కెరీర్ ముగింపునకు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.… -
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్కు సైతం వీడ్కోలు పలకబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్లో జరిగిన రెండో వన్డే లైవ్ బ్రాడ్కాస్ట్ (ప్రసారం)లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు.. ఈ రిటైర్మెంట్ వ్యవహారంపై విరాట్ కోహ్లీకి, వ్యాఖ్యాత రవిశాస్త్రికి ముందే హింట్ తెలిసి ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దానికి గల బలమైన కారణాలు ఉన్నాయి. -
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
India vs England: టీ20ల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన వరుస పరాజయాల తర్వాత.. టీమిండియా ముందు అతిపెద్ద సవాల్ ఉంది. కేవలం వన్డే సిరీస్ గెలవడమే కాదు, పోగొట్టుకున్న పరువును తిరిగి దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్కు కేవలం 15 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత జట్టుకు ఒక ఫైనల్ మ్యాచ్ లాంటిదే. కేవలం… -
Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Six Sixes Challenge: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు సవాలు విసిరాడని, ఆ ప్రయత్నమే తన డబుల్ సెంచరీ అవకాశాలను దెబ్బతీసిందని సరదాగా చెప్పాడు. మ్యాచ్… -
Kohli 100 Centuries: 100 సెంచరీలు చేసే సత్తా విరాట్ కోహ్లీకి ఉంది: సునీల్ గవాస్కర్
Kohli 100 Centuries: భారత క్రికెట్ లెజెండర్ సునీల్ గవాస్కర్ మరోసారి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే 100 శతకాలు పూర్తి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. -
IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?
నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో జట్టు బలంగా కనిపిస్తోంది. -
Rohit-Kohli: వన్డేల్లో కొనసాగాలంటే.. రో-కోకు బీసీసీఐ వార్నింగ్!
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24… -
IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
NZ vs PAK 1st ODI: వన్డేలలో కూడా అదే పరిస్థితి.. పాక్పై న్యూజిలాండ్ గెలుపు
టీ20లలో న్యూజిలాండ్పై ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. వన్డేలలో కూడా అదే అలవాటుగా మారింది. తాజాగా కివీస్తో జరిగిన మొదటి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపియర్లోని మెక్లీన్ పార్క్లో శనివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ కేవలం 22 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
OTR: కంట్లో నలుసు..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!