NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ప్రస్తుతం సినీ, రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న 'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరును ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 'వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ'గా మారుస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో మంత్రి విడుదల రజిని తీర్మానం ప్రవేశపెట్టడం.. ఆ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ఈ పరిణామాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వివాదాలు సృష్టించాలని…
CPI Narayana: బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఈ షో పై ఘాటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం…
అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వెబ్నార్ ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెమ్ హస్పటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి. పలనివేలు, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన డా. డి నాగేశ్వర్రెడ్డి, పళనివేలకు గౌరవ డాక్టరేట్ను…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ. 400 కోట్లు బదలాయింపుని వ్యతిరేకిస్తూ ఈ నెల 1నుండి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే వీసీ, రిజిస్ట్రార్లు పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఉద్యోగులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాసిన లేఖల గురించి రిజిస్ట్రార్ వివరించారు. రూ.175 కోట్లు వెనక్కి ఇవ్వాలన్న అంశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. అంతేకాకుండా…