నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాప్ (నాన్ టెక్నికల్), హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..గతంలో విడుదల చేసిన ఉద్యోగాల కన్నా కూడా ఈసారి భారీగా ఉద్యోగాలను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ వివరాలను ఒకసారి చూద్దాం.. పోస్టుల సంఖ్య : MTS :…
ఏపీ లోని నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. గతంలో ఉన్న ఉద్యోగాలకన్నా కూడా ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్యను పెంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. విజయవాడ లోని ఎస్ఎస్సీ బోర్డ్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్…
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పలు సంస్థ ల్లో ఉన్న ఖాళీలను గతంలో కన్నా ఎక్కువగానే పోస్టుల ను భర్తీ చెయ్యనున్నట్లు సమాచారం.. అందుకే వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను పూర్తి చెయ్యడానికి మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా…
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అటనామస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులు నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నిరుద్యోగులకు ప్రభుత్వాలు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తుంది.. ఈమేరకు మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది..కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది… ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఖాళీలు, పూర్తి వివరాలు.. సైంటిస్ట్-B రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డీఆర్డీవో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది.…
బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బెల్ లో పలు శాఖల్లో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు…
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. టెక్నికల్ విభాగం లో పలు పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటి ద్వారా టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ సందర్శించొచ్చు. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటికి…
బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. అయితే, ఈ బ్యాంకు ఒకేసారి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. ఇందులో…
పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్పూర్).. అప్రెంటిస్షిప్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభవార్తే.. తాజాగా కేంద్రప్రభుత్వం ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ఆ నోటిఫికేషన్…