DRDO Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 181 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వాలు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తుంది.. ఈమేరకు మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది..కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది… ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు, పూర్తి వివరాలు..
Also Read
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
- Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
సైంటిస్ట్-B రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డీఆర్డీవో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్- 49
మెకానికల్ ఇంజనీర్- 44
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్- 34
ఎలక్ట్రికల్ ఇంజనీర్- 5
మెటీరియల్ ఇంజనీర్- 10
ఫిజిక్స్- 10
కెమిస్ట్రీ- 5
కెమికల్ ఇంజనీర్- 13
ఏరోనాటికల్ ఇంజనీర్- 7
మేథమెటిక్స్- 2
సివిల్ ఇంజనీర్- 2
జనరల్- 73, ఈడబ్ల్యూఎస్- 18, ఓబీసీ- 49, ఎస్సీ- 28, ఎస్టీ- 13..
అర్హతలు :
అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గేట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి.
వయస్సు:
గరిష్ట వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థుల గరిష్ట వయసు 31, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల గరిష్ట వయసు 33 ఏళ్లలోపు ఉండాలి…
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా అభ్యర్థులు rac.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి డీఆర్డీవో సైంటిస్ట్- B రిక్రూట్మెంట్పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అవసరమైన అన్ని వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ను సబ్మిట్ చేయాలి… జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు…
ఇకపోతే రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉంటాయి. ఎంపికయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు ముంబైలోని ల్యాబ్ లో ఉండాలి.. ఆ తర్వాత పోస్టింగ్ వేస్తారు.. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!