స్వెట్లానా డాలి అనే రష్యా మహిళ డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో పారిస్కు వెళ్లేందుకు న్యూయార్క్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. అయితే, ఆమె దగ్గర బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది వెనక్కి తిప్పి పంపించారు. ఆ తర్వాత డాలి ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపి మరో రూట్లో పారిస్కు వెళ్లే విమానం ఎక్కారు.
విమానంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో చెకింగ్లు.. ఎన్నో వివరాలు సేకరిస్తుంటారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే విమాన ప్రయాణానికి అవసరమైన పాస్. అలాంటిది ఎలాంటి బోర్డింగ్ పాస్ లేకుండానే ఓ మహిళ ఏకంగా న్యూయార్క్ నుంచి పారిస్కు ప్రయాణం చేసింది.
Elon Musk: అమెరికా- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు.
Hindu Temple Attack: అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై దాడి జరిగింది. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక సందేశాలు రాశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్స్టర్తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో ఈ భేటీ జరిగింది. సమాచారం ప్రకారం.. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న…
Bible Action: 14వ శతాబ్దంలో స్పెయిన్కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ రాసిన అరుదైన బైబిల్ ఇటీవల వేలంలో 69 లక్షల డాలర్లకు (రూ. 57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఈ బైబిల్ బంగారు వర్ణంలో రంగుల పేజీలు, యూదు, క్రైస్తవ కళాత్మక సంప్రదాయాలను మిళితం చేస్తాయి. ఈ షెమ్ తోవ్ బైబిల్ ఉత్తర స్పానిష్ నగరం సోరియాలో 1312 సంవత్సరంలో రబ్బీ షెమ్ తోవ్ ఇబ్న్ గావ్ చేత పూర్తి చేయబడింది. ఇక ఈ వేలం…
PM Modi's US Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. అమెరికాలో సెప్టెంబర్ 22వ తేదీన ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
India Day Parade In America New York: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ‘ఇండియా డే పరేడ్’ నిర్వహించారు. నగరంలోని తూర్పు 38వ వీధి నుండి తూర్పు 27వ వీధి వరకు మాడిసన్ అవెన్యూలో కవాతు సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకారం, కవాతులో 40కి పైగా ఫ్లోట్లు, 50కి పైగా కవాతు బృందాలు, 30కి పైగా కవాతు బ్యాండ్ లతో పాటు ప్రముఖులు, ముఖ్య అతిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సోనాక్షి…