Budget 2024: అలెర్ట్.. నేటి నుంచి బ్యాంకుల కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల ఒకటో తారీఖున ఆర్థిక లావాదివేలతో పాటుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే విధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది.. ఈ నెలల్లో అనేక మార్పులు జరిగాయి.. ఎన్పీఎస్ లో చాలా మార్పులు వచ్చాయి.. ఎన్పీఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్ డ్రా నిబంధనల్లో ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు.. ముందుగా డిక్లరేషన్ ఫామ్ ను కూడా సర్పించాలి..
ఇదొక్కటే కాదు బ్యాంకులకు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషన్ హోమ్ లోన్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన తగ్గింపు అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజులు, రుణాలపై రాయితీ ఇవ్వనుంది.. సామాన్యులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.. లబ్ధిదారుని పేరు ఎంటర్ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షల వరకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
అలాగే ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవల కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుతో ట్రాన్సాక్షన్ ను త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. అలాగే టెక్ ఉద్యోగుల లేఆఫ్ల పరంపర కొనసాగింది. కేవలం జనవరి నెలలోనే 24,564 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.. ఇక ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కూడా చేసుకోవాలి.. గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..
- Tags
- banks
- budget 2024
- new rules
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!