మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు.
PM Modi: 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
PM Modi: ఎన్డీయే పక్ష నేత ప్రధాని నరేంద్రమోడీని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలు ఏకగ్రీవంగా ప్రధాని మోడీకి మద్దతు తెలిపాయి. ఎన్డీయే పార్టమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.
Congress: లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే,
శుక్రవారం నాడు జరిగిన ఎన్డిఏ కూటమి మీటింగ్ లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష భారత కూటమిపై విరుచుకుపడ్డాడు. ఫలితాలు ప్రకటించినప్పుడు నుండి ఇండి కూటమి వాళ్ళు ఓటింగ్ మిషన్లు బాగానే బ్రతికే ఉన్నాయా.. చనిపోయాయా.. అంటూ రిగ్గింగ్ ఆరోపణలను ప్రసావిస్తుండగా ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఇవియం పై నిందలు వేసి భారతీయ ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు వారు ప్రయత్నించారని మోడీ ఆరోపించారు. Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్…
Narendra Modi Speech: నేడు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్) భవనంలో ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా…
Nitish Kumar: నితీష్ కుమార్ ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నితీష్ తమతో ఎప్పుడైనా కలవకపోతారా అని ఆశిస్తు్న్న కూటమి నేతలకు రుచించని పరిణామం ఎదురైంది.
PM Modi: మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతోంది. ఆదివారం ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎన్డీయే కూటమి నేతలు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశం జరిగింది.
Pawan Kalyan Power Full Speech: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు)లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో నరేంద్ర మోదీ విజన్, నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు కురిపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన పవన్ తన ప్రసంగంలో, 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు 15…
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని తెలియజేయలేదు.