New Parliament Building: టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దేశంలో ఇంతకుముందు బడ్జెట్ కాగితంపై రూపొందించేవారు, కానీ మోడీ ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద మార్పులు సంభవించాయి. బడ్జెట్ రూపకల్పన పేపర్లెస్గా మారింది.
Rs 75 Coin: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకార్థం రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ను ప్రారంభించడం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేమంటూ అనేక పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. మరి కొన్ని పార్టీ మాత్రం వీటికి భిన్నంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకటి.. బిజూ జనతాదళ్ మరియు వైఎస్ఆర్సీపీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిత్యం విదేశాల్లోనే కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు భారత్ లో పర్యటిస్తుంటారు అని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు.
PM Modi: మూడు దేశాల పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహా పలువురు నేతలు ఆయనకు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు.
భారత్- ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అని ఆయన చెప్పుకొచ్చారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి మోడీ పాల్గొన్నారు
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది.
2000Note Ban : 2000 నోటును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30 వరకు ఉంచిన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రజలకు తెలిపింది.
New Parliament: కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం మొత్తం కరోనా వంటి భయంకరమైన మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
CPI Narayana: మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదని.. ఆయనకు ఉన్నదల్లా అవినీతిపై మాత్రమే దృష్టి ఉందని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీనే అసలుసిసలైన ఆర్థిక నేరస్తుడన్నారు.