సాఫ్ట్వేర్ ఉద్యోగి నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నారాయణది పరువు హత్యగా తేల్చారు పోలీసులు. మృతుడి మామే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్థారించాడు. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భరించని తండ్రి.. వీరిద్దరిని ఇంటికి పిలిపించాడు. తన అల్లుడైన నారాయణరెడ్డిని .. మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఘనంగా పెళ్లి చేస్తానంటూ.. ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందించి, వేరే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం…
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. టైం షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం సమాచారం కావాలని కోరారు అని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని చర్చిస్తాం అని చెప్పారు. టైం ఫ్రేమ్ కావాలని వాళ్లు అడిగారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. తెలంగాణ హాజరు కాని విషయాన్ని వారినే అడగండి. మేం అన్ని ప్రొసీజర్స్ ను గౌరవిస్తాం. నోటిఫికేషన్ లో ప్రాజెక్టుల అనుమతుల టైం…