Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Myanmar

Myanmar News

    • Myanmar: నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. సైనిక ప్రభుత్వ దుశ్చర్య
      #అంతర్జాతీయం

      Myanmar: నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. సైనిక ప్రభుత్వ దుశ్చర్య

      Myanmar executes 4 democracy activists: మయన్మార్ లోని జుంటా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. నలుగురు రాజకీయ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను ఉరితీసింది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం విమర్శలు ఎదర్కొంటోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి 2020 ఫిబ్రవరిలో సైనికపాలన తీసుకువచ్చింది అక్కడి సైన్యం.
    • Death Sentence: ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన మరణశిక్షలు.. ఆ దేశాల్లోనే ఎక్కువ
      #అంతర్జాతీయం

      Death Sentence: ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన మరణశిక్షలు.. ఆ దేశాల్లోనే ఎక్కువ

      ఓ వైపు కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అమలైన మరణ శిక్షల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 2020తో పోలిస్తే 2021లో మరణ శిక్షలు దాదాపుగా 20 శాతం పెరిగినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. 2021లో 18 దేశాలు 579 మరణ శిక్షలను విధించాయి అని వెల్లడించింది. 2020లో 246 మంది నుంచి 314 మందికి మరణశిక్షలు విధించారు. ముఖ్యంగా ఇరాన్ లో గత నాలుగు సంవత్సరాల్లో మరణశిక్షల సంఖ్య పెరిగింది.…
    • మూడు కేసుల్లో దోషిగా అంగ్‌సాన్‌ సూకీ.. మరో నాలుగేళ్ల జైలు
      #అంతర్జాతీయం

      మూడు కేసుల్లో దోషిగా అంగ్‌సాన్‌ సూకీ.. మరో నాలుగేళ్ల జైలు

      మయన్మార్ కోర్టు నోబెల్ గ్రహీత అంగ్‌సాన్ సూకీని మూడు నేరారోపణలలో దోషిగా నిర్ధారించింది.. తాజా కేసులలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్బంధంలో ఉన్నారు.. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్‌ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి వెల్లడించారు.. అయితే, గత డిసెంబర్‌లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రభుత్వం ఆ…
    • మ‌య‌న్మార్‌లో ఆగ‌ని మార‌ణ‌హోమం… 30 మంది కాల్చివేత‌…
      #Top Story

      మ‌య‌న్మార్‌లో ఆగ‌ని మార‌ణ‌హోమం… 30 మంది కాల్చివేత‌…

      మ‌య‌న్మార్‌లో మార‌ణ‌హోమం ఆగ‌డం లేదు.  ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి ఆర్మీ పాల‌న‌ను అధీనంలోకి తీసుకున్న‌ది.  వ్య‌తిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న‌ది.  క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో సైలెంట్‌గా ఉన్న సైన్యం మ‌ళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్న‌ది.  క‌హాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో సాయుధ బ‌ల‌గాల‌కు, సైన్యానికి మ‌ధ్య ర‌డ‌గ జ‌రిగే స‌మ‌యంలో  మోసో గ్రామం నుంచి ప్ర‌జ‌లు శ‌ర‌ణార్థి శిబిరాల‌కు త‌ర‌లి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా కాల్పులు జ‌రిగాయి.   Read: వింత దొంగ‌: చ‌లిమంట కోసం వాహ‌నాలను దొంగ‌త‌నం…
    • మ‌య‌న్మార్‌లో దారుణం… విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… 70 మంది గ‌ల్లంతు…
      #Top Story

      మ‌య‌న్మార్‌లో దారుణం… విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… 70 మంది గ‌ల్లంతు…

      మ‌య‌న్మార్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది.  ఉత్త‌ర మ‌య‌న్మార్‌లోని క‌చిన్ రాష్ట్రంలోని జాడే గ‌నుల్లో కార్మికులు ప‌నిచేస్తుండా హ‌టాత్తుగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో 70 మంది కార్మికులు గ‌ల్లంత‌య్యారు.  ఒక‌రు మృతి చెందిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  ప్ర‌స్తుతం రెస్క్యూ కార్య‌క్ర‌మాలు చురుగ్గా సాగుతున్నాయి.  ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఖ‌నిజాల గ‌నుల్లో జాడే గ‌నులు ఒక‌టి.  పెద్ద గ‌నులు మాత్ర‌మే కాదు, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన గ‌నులు కూడా.   Read: ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీల‌క వ్యాఖ్య‌లు… ఈ…
    • ఆంగ్‌ సాన్​సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
      #Top Story

      ఆంగ్‌ సాన్​సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

      మయన్మార్ నేత ఆంగ్‌ సాన్‌ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై…
    • దేశంలో తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభం… న‌గ‌దు కోసం భారీ క్యూలు..
      #Top Story

      దేశంలో తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభం… న‌గ‌దు కోసం భారీ క్యూలు..

      మ‌య‌మ్మార్ దేశంలో తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభం నెల‌కొన్న‌ది.  ఆరు నెల‌ల క్రితం సైన్యం ఆధికారాన్ని సొంతం చేసుకోవ‌డంతో ఈ స‌మ‌స్య ప్రారంభం అయింది.  ప్ర‌జ‌లు సైన్యంపై తిరుగుబాటు చేయ‌డంతో సైనిక ప్ర‌భుత్వం డిజిట‌ల్ పేమెంట్స్ పై నిషేదం విధించింది.  ఇంట‌ర్నెట్‌ను డౌన్ చేసింది.  డిజిట‌ల్ పేమెంట్స్ లేక‌పోవ‌డంతో డ‌బ్బు కోసం ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఏటీఎంల వ‌ద్ద తెల్ల‌వారుజాము 3 గంట‌ల నుంచే క్యూలు క‌డుతున్నారు.  ఏటీఎం ల‌లో నిత్యం న‌గ‌దును నింపుతున్న‌ప్ప‌టికీ స‌రిపోవ‌డంలేదు.  పైగా…
    • భార‌త్‌లో శ‌ర‌ణార్థిగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి…
      #Top Story

      భార‌త్‌లో శ‌ర‌ణార్థిగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి…

      ప్ర‌స్తుతం మ‌య‌మ్నార్‌లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఆంగ్‌సాంగ్‌సూకీ నేతృత్వంలోని నేష‌న‌ల్ లీగ్ ఆఫ్ డెమోక్ర‌సి పార్టీని అడ్డుకొని మిల‌ట‌రీ అధికారాన్ని స్వాదీనం చేసుకుంది.  అప్ప‌టి నుంచి ఆ దేశంలో ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య పాల‌న కోసం పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు.  నిత్యం అంధోళ‌నకారుల‌పై సైనికులు కాల్పులు జ‌రుపుతూనే ఉన్నారు.  దీంతో పెద్ద ఎత్తున మ‌య‌మ్నార్ కు చెందిన ప్ర‌జ‌లు, అధికారులు ఇండియాకు శ‌ర‌ణార్దులుగా వ‌స్తున్నారు.  ఇండియాలోని మిజోరాం రాష్ట్రంతో మ‌య‌మ్నార్ దాదాపుగా 1645 కిమీ…
    ←1…456

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions