దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది.ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా…
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్…
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ…
కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం పన్నుతున్న వ్యూహాలకు సాధారణ జనాలు బలి అవుతున్నారు. హిందు, ముస్లిం భాయ్ భాయ్ అంటూ కలిసి ఉండాల్సిన వాళ్లు.. పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి.. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని, వారిపై ఎటాక్ చేస్తున్నారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
Ram-Puri Jagannadh’s Double iSmart First Schedule Shoot Completed: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఈ మధ్యనే మొదలైంది. ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను…
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో రెండు రోజుల పాటు(శుక్ర, శని) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ.
మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్లోని ఇర్షాల్వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.