‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా అమ్మడి యాక్టింగ్ కి, డాన్స్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుముఖ్యంగా ఎ
ముంబయి ఎయిర్పోర్ట్ లో భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబయి కార్గో ద్వారా దుబాయ్ వెళుతున్న ఓ పార్సిల్ లో 32 కోట్ల విలువ చేసే గోల్డ్ పొటాషియం సైనైడ్ ను గుర్తించారు డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి సైనైడ్ ను కార్గో ద్వారా దుబాయ్ కు తరలించే యత్నం చేసాడు కేటుగాడు. విశ్వసనీయ �
డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ పర్యటన కోసం భారత క్రికెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫ�