Mumbai Airport Closed : అదానీ గ్రూప్కు చెందిన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండు క్రాసింగ్ రన్వేలు ముంబై విమానాశ్రయ నిర్వహణ పనుల కోసం తాత్కాలికంగా పనిచేయవు.
Puri- Charmi: డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందాను టాస్క్ఫోర్స్ పోలీసుల బట్టబయలు చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డాలర్స్ ను హ్యాండ్ బ్యాగ్, కాటన్ బాక్స్ మద్య లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు.
Threat Call Received To Blow Up Mumbai Airport: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. తనను తాను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిగా చెప్పుకుని విమానాశ్రయాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ముంబై విమానాశ్రయానికి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Gold Biscuits: టెక్నాలజీ మహిమో.. లేక ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి మాత్రం పదునుపెట్టి తమ స్మగ్లింగ్ దందాలను కొనసాగిస్తున్నారు. అతి తెలివి ఉపయోగించి బంగారాన్ని దేశవిదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. కొందరు షూష్లో తరలిస్తుంటే మరికొందరైతే బెల్ట్ల్లో, పేస్టులద్వారా బంగారాన్ని తరలించేందుకు ప్లాన్స్ వేస్తుంటారు. అయితే ఒక్కటి మాత్రం మరిచిపోతారు. ఎక్కడి నుంచి వెళ్లిన కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఉంటారని వారినుంచి తప్పించుకోవడం అంత ఈజీ పనికాదని…
Accused Caught after 28 Years : హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని 28ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. 1994లో ఓ కుటుంబాన్ని హత్య చేసిన కేసులో కీలక నిందితుడు.
Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు.
Gold Smuggling at Mumbai airport: విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. విమానాశ్రయాలే కేంద్రంగా ఇప్పటికే చాలా మంది నిందితులు పట్టుబడ్డారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుంచి ముంబాయికి చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు…