మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ చిక్కుల్లో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈయనకు నోటీసులు జారీ చేసింది. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి ఈయన మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అభియోగాలు వచ్చిన నేపథ్యంలో.. అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. దీంతో, వచ్చే వారం ఈయన్ను కొచ్చి కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. కాగా.. గత సెప్టెంబర్లో కేరళ పోలీసులు ప్రజల్ని రూ. 10 కోట్ల మేర మోసం చేశాడన్న ఆరోపణలపై…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్కల్తో లక్ష్మణ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. ఇక, 1997 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి…