Lakshmi Devi indication before coming home: హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపుతుందో.. వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకుంటే.. ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. శాస్త్రాల ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం…
ప్రస్తుత తరం క్రికెటర్లపై టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారు.. కానీ వారికి ఏం తెలియదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.
సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో స్నేహ్నం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో రషీద జులై 4న ఇంట్లో ఉన్న రూ. 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం తీసుకుని ఇంటి నుంచి ఎటో పరార్ అయింది.
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు.
ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకున్నాడు. అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడు. కానీ, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన బార్బర్ మహమూద్ క్యారీకి ఒక డెడ్లైన్ విధించాడు.
బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన మొబైల్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, వజ్రాలు కావాలంటూ గుజరాత్లోని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకుడికి తేజస్వి సూర్య ఫోన్ నుంచి కాల్స్ వెళ్లినట్లు ఆ ఫిర్యాదులో ఎంపీ తేజస్వీ పీఏ ప్రకాశ్ పేర్కొన్నారు.
ఏ వ్యక్తి జీవితంలోనైనా పడకగది చాలా ముఖ్యమైన భాగం. పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద పడుకోగానే అలసట అంతా పోతుంది. ఇంట్లో ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతారు. అంతేకాకుండా చాలా సార్లు మనం టీ తాగుతాం. మంచం మీదనే ఆహారం తింటాము. తెలిసో తెలియకో ఇలాంటివి ఎన్నో పనులు చేస్తాం. అయితే వాటి వల్ల సమస్యలు మన జీవితాన్ని చుట్టుముడతాయి. ఈ తప్పుల వల్ల ఇంట్లో అనైక్యతతోపాటు ఆర్థిక చికాకు కూడా…