Home
Money Laundering Case
Money Laundering Case News
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
Sandeep Virk: నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ ఇటీవల పంజాబీ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలల పాటు తిహార్ జైలులో ఉండి, ఇటీవల బెయిల్పై విడుదలైన ఆమె.. ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం, సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, అవినీతి… -
Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై నడుస్తున్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటంటే.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కేసులో హేమంత్ సోరెన్పై ట్రయల్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దీని అర్థం ప్రస్తుతానికి, ఆ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. READ ALSO: Anvesh Lookout Notice: యూట్యూబర్… -
Money Laundering Case: హౌసింగ్ సొసైటీ స్కామ్లో ఈడీ ఉచ్చు.. రూ.16.35 కోట్ల ఆస్తులు జప్తు.!
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఒక భారీ చీటింగ్ , మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కొరడా ఝళిపించింది. ఎం/ఎస్ వివేకానంద్ బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయాధికారులు , బిల్డర్లు కుమ్మక్కై చేసిన అక్రమాలపై సుదీర్ఘ విచారణ జరిపిన అధికారులు, తాజాగా రూ.16.35 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ… -
Mamat Banerjee: ఐ-ప్యాక్పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’
Mamat Banerjee: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు… -
DSP Pooja Pandey: రూ.3 కోట్ల హవాలా డబ్బు దోపిడీ.. మహిళా డీఎస్పీ సహా 11 మంది పోలీసులపై కేసు
మధ్యప్రదేశ్లో సుమారు రూ. 3 కోట్ల హవాలా దోపిడీకి సంబంధించి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. సోమవారం, మహిళా DSP పూజా పాండేతో సహా 11 మంది పోలీసు అధికారులపై దోపిడీ, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద FIR నమోదు అయ్యింది. వీరిలో డీఎస్పీతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన… -
Nowhera: ఈడీ అధికారులతో చెలగాటం.. బెదిరింపులకు దిగుతోన్న నౌహెరా షేక్
హీరా గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ నౌహెరాషేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహెరా షేక్ మాత్రం.. ఈడీ అధికారులతో చెలగాటం ఆడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే.. వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతే కాదు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొన్నిటిని, అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది. Also Read:Premanand Maharaj:… -
Jagapati Babu : ఆ కేసులో జగపతిబాబును ప్రశ్నించిన ఈడీ
Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి… -
Congress MLA KC Veerendra: ఈయన మామూలు ఎమ్మెల్యే కాదు.. బడా బెట్టింగ్ రాజా..!
Congress MLA KC Veerendra Arrested: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు. -
ED: గొర్రెల స్కామ్ కేసు.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకున్న ఈడీ
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. నగదు లెక్కింపు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపడుతున్నారు.. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఈడీ అదుపులోకి తీసుకుంది. కళ్యాణ్ ఇంట్లో సోదాలు అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తోకలిసి… -
Robert Vadra: రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు
వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..