హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు…
నటుడు మోహన్ బాబు కి పోలీసులు షాక్ ఇచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జల్పల్లిలో జరిగిన ఘటనపై సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటన పై రాచకొండ సిపి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు…
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంకాలం పోలీస్ అధికారులు కలిసి ఎందుకు మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డిజిపి ఆఫీస్ లో అడిషనల్ డీజీపీతో భేటీ అయిన తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు…
మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ కుటుంబ వ్యవహారం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబం గురించి కానీ మోహన్ బాబు గురించి గానీ ఆ ఫిర్యాదులో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా…
మంచు ఫ్యామిలీ కేసులు, కొట్లాటల క్రమం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారని నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్ ఒంటిమీద గాయాలున్నట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. Allu Arjun: అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది! మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తెలిపారు.…
మంచు ఫ్యామిలీ లో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్. ఒంటిమీద గాయాలైనట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. Also Read : Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..? కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్…
Mohan Babu Korikale Gurralaithe: నేడు (డిసెంబర్ 8) ఉదయం నుండి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఉదయం పూట నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య గొడవలు జరిగాయని ఈ సందర్బంగా ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి ఈ వార్తలు వాస్తవం కాదంటూ మంచు కుటుంబానికి సంబంధించిన పిఆర్వోలు సమాచారాన్ని అందించారు. ఇది ఇలా ఉండగా.. నటుడు మోహన్ బాబు తాజాగా…
మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు…
Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే,…
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్బాబు పేర్కొన్నారు.