Mohan Babu : మనోజ్, మౌనిక వల్ల ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!
- మౌనిక, మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు
- రాచకొండ పోలీష్ కమీషనర్ కు లేఖ రాసిన మోహన్ బాబు
- మౌనిక, మనోజ్ వల్ల ముప్పు ఉందని.. రక్షణ కావాలని కోరిన మోహన్ బాబు
మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ కుటుంబ వ్యవహారం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబం గురించి కానీ మోహన్ బాబు గురించి గానీ ఆ ఫిర్యాదులో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసి మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. తన కుమారుడు మంచు మనోజ్ కోడలు మౌనికపై మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
Rajendra Prasad: వాడెవడో చందనం దొంగ.. వాడు హీరోనా?..పుష్ప 2పై రాజేంద్ర ప్రసాద్ సంచలనం
Also Read
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Vaazha2 : కేరళ 'వాల 2' విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉంది, దాని పంపకాల వ్యవహారంలోనే కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయని ముందు వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని మీడియాలో వస్తున్న వార్తలు కరెక్ట్ కాదని మోహన్ బాబు పి.ఆర్ టీం ఖండించింది. మోహన్ బాబు కుటుంబం తరఫున ఏదైనా ఉంటే తామే ప్రకటిస్తామని మిగతా ఎలాంటి ప్రచారం జరిగినా అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!