ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కనిపించే ఏకైక వస్తువు మొబైల్ ఫోన్. ఇది లేకుండా ఉండే మనిషి లేడంటే ఆశ్యర్యమే! ఇక ప్రతి రోజూ లేవగానే తన మొఖం తాను చూసుకోవడం కంటే ముందే తన మొబైల్ ఫోన్ ఎక్కడుందా? అని వెతుక్కుంటారు. మొబైల్ ఫోన్ వాడకానికి వయస్సుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు మొబైల్ ఫోన్ను వినియోగిస్తున్నారు.
Mobile Phones: ప్రస్తుత జీవిత కాలంలో సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇక ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చేసరికి చాలా మంది సెల్ ఫోన్లలోనే గుడుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా సేపు మొబైల్ ఫోన్లు వాడటం దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే పనిలో సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల…
Health : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ప్రజల కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి నొప్పితో పాటు, వార్తాపత్రికలు చదవడానికి, దగ్గరగా చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
ఇటీవల కాలంలో ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మొబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు.
మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇక, ఎవ్వరితో పనిలేదు అనేలా పరిస్థితి తయారైంది.. చిన్న, పెద్ద తేడాలేకుండా.. స్మార్ట్ఫోన్ లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. ఈ తరుణంలో ఓ గ్రామ పంచాయతీ చేసిన ఏకగ్రీవ తీర్మానం వైరల్గా మారిపోయింది.. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్నీ గ్రామంలో.. 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువత మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు.. దీనిపై గ్రామ పంచాయతీ ఏకగ్రీవ…
ప్రతీ వ్యక్తి స్మార్ట్ఫోన్ వాడేస్తున్నారు.. అంతేకాదు.. ఇంట్లో పిల్లల కోసం.. పెద్ద వాళ్ల కోసం.. ఇలా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు.. అయితే, భారత్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.. 4 జీ నుంచి 5జీ టెక్నాలజీవైపు పరుగులు పెడుతోన్న సమయంలో.. స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేసినా.. వాటికి విరుద్ధమైన ఫలితాలు నమోదయ్యాయి.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు.. పది శాతం మేర…
ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం. వన్ప్లస్ ఈ నెలలోనే “వన్ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్లో లాంచ్ చేయనుంది. ఇదే…
ఈరోజుల్లో షోరూంలకు, సెల్ ఫోన్ షాపులకు వెళ్ళి స్మార్ట్ ఫోన్లు షాపింగ్ చేయడం దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేయడం కోసం కూడా ఆన్లైన్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ విధానంలో అనేక ఈ కామర్స్ కంపెనీలు మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ దగ్గర వున్న పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమయిన ఆఫర్లను అందిస్తున్నాయి. వివో…
ప్రతీరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు సురక్షితంగా ఇంటికి చేరతారా? అనే ఆందోళన ఓవైపు.. ఇంట్లో ఉన్నా సేఫ్గా ఉంటారా? అనే కలవరం మరోవైపు వెంటాడుతోంది.. అయితే, అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు, సమాజంలోని వికృత మనస్తత్వమే కారణమని పేర్కొన్నారు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి.. మొబైల్ ఫోన్లలో అడల్ట్ వీడియోలను సులభంగా యాక్సెస్ చేయడం మరియు…
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు. Read Also: గుడ్న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో…