పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్గా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్గా మారిందన్నారు.
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత…
ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్లో వారి నంబర్ పేర్కొనబడిన వారి ఫోటో ఐడి కార్డ్ని వెంట తీసుకెళ్లాలి. యూపీఎస్సీ ప్రకారం, రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్ వివరాలు అన్ని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించబడతాయి. అలాగే పరీక్ష లేదా పర్సనాలిటీ టెస్ట్కు హాజరవుతున్నప్పుడు అభ్యర్థి ఈ ఫోటో ఐడి కార్డ్ని తీసుకెళ్లాలని సూచించారు. ఇ-అడ్మిట్ కార్డ్ లో ఫోటో స్పష్టంగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్పోర్ట్ సైజు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో…
Ban on Mobile Phones in Classrooms Across UK: ప్రస్తుతం ప్రతిఒక్కరు మొబైల్స్ ఫోన్ వాడడం ఎక్కువైపోయింది. అవసరం లేకున్నా.. మొబైల్ ఫోన్ వాడుతూ గంటల తరబడి సమయం వెచ్చిస్తున్నారు. ఇంట్లోనే కాకుండా.. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లలో కూడా ఫోన్ల వాడటం ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు ఫోన్కు బానిసగా మారి.. చదువుపై దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేదించారు.…
గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది. పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు…
గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే తిండి నుంచి కూర్చొనే, పడుకొనే విధానం వరకు అన్నీ కూడా డాక్టర్ సలహాలను తీసుకుంటారు.. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు ఫోన్లను వాడటం అంత మంచిది కాదన్న విషయం అందరికి తెలిసిందే.. గర్భధారణ సమయంలో మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ రేడియేషన్కు గురైనట్లయితే,…
Tihar Jail: తీహార్ జైలు పరిపాలన అధికారులు గత రాత్రి (బుధవారం) జైలు నంబర్-8లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సెల్లో నుంచి మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు.
రియల్మీ మరోసారి భారతీయ స్మార్ట్ఫోన్ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 11 ప్రో సిరీస్ను ప్రారంభించింది. రియల్మీ 11ప్రో, రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్లు గురువారం భారత మార్కెట్లోకి వచ్చాయి.
Effect on Ears: ఎవరితోనైనా మనం మాట్లాడుతుంటే తనకు సరిగా వినబడకపోతే ఏంటీ? ఏంటీ? అని అడిగినపుడు మనం వీడేంటి సౌండ్ ఇంజనీర్లాగా ఉన్నాడు అనుకుంటాం. సౌండ్ ఇంజనీర్ అంటే చెవులు వినబడని(బధిరుడు) అనుకుంటాం.