UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..
- రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్
- అభ్యర్థులు అడ్మిట్ కార్డ్లోని పేరు ఫోటోగ్రాఫ్ క్యూఆర్ కోడ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి.
- మొబైల్ ఫోన్లు స్మార్ట్ లేదా డిజిటల్ వాచీలు ఇతర ఐటీ గాడ్జెట్లకు అనుమతి లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్లో వారి నంబర్ పేర్కొనబడిన వారి ఫోటో ఐడి కార్డ్ని వెంట తీసుకెళ్లాలి. యూపీఎస్సీ ప్రకారం, రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్ వివరాలు అన్ని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించబడతాయి. అలాగే పరీక్ష లేదా పర్సనాలిటీ టెస్ట్కు హాజరవుతున్నప్పుడు అభ్యర్థి ఈ ఫోటో ఐడి కార్డ్ని తీసుకెళ్లాలని సూచించారు. ఇ-అడ్మిట్ కార్డ్ లో ఫోటో స్పష్టంగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (వారి పేరు, ఫోటో తేదీతో పాటు) తీసుకెళ్లాలి.
Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
10వ తరగతి తర్వాత తమ పేర్లను మార్చుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఇ-అడ్మిట్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు లేదా మార్చబడిన పేరు అసలైన గెజిట్ నోటిఫికేషన్ను వెంట తీసుకెళ్లాలి. ఇక పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు పరీక్షా వేదిక ఎంట్రీని ఆపేస్తారు. అంటే., ఉదయం సెషన్ కు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం సెషన్ కు మధ్యాహ్నం 2 గంటలకు లోపల అక్కడికి ఉండాల్సిందే. పరీక్షా హాల్ ప్రవేశాన్ని మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా వేదికలోకి అనుమతించబడరు. కాబట్టి అభ్యర్థులు వారు సమయానికి పరీక్షా వేదికకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
Highest Grosser: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే!
అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్లోని పేరు, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి. ఇక అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ లేదా డిజిటల్ వాచీలు, ఇతర ఐటీ గాడ్జెట్లు, పుస్తకాలు, బ్యాగ్లు మొదలైన ఖరీదైన వస్తువులను పరీక్షా వేదిక వద్దకు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ ఈ వస్తువులను ఉంచడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయరు. అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్, పెన్, పెన్సిల్, ఐడెంటిటీ ప్రూఫ్, సెల్ఫ్ ఫోటోగ్రాఫ్ల కాపీలు ఇ-అడ్మిట్ కార్డ్ సూచనలలో పేర్కొన్న ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అభ్యర్థులు కేవలం OMR సమాధాన పత్రాలు, హాజరు జాబితాను కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే నింపాలి.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!