Tenth Exams: టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అనేక అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగనుంది.
also read: Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అంతేకాక పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ల కు ఎట్టిపరిస్థితులలో అనుమతి ఉందని అధికారులు వెల్లడించారు. దీనితో పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగానే డీఈవో సహా చీఫ్ సూపరింటెండెంట్, ఇంకా మరికొంది అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకైనా పాల్పడితే మాత్రం, అందుకు బాధ్యులైన వారికి నేరం రుజువు అయితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విశాఖ జిల్లా డీఈవో చంద్రకళ తెలిపారు.
also read: Off The Record: వైసీపీలో ఫైనల్ లిస్ట్ టెన్షన్..
ఇందులో భాగంగా విశాఖ జిల్లా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. జరగబోయే పడవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎగ్జామ్ పేపర్ కు ఒక క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలిపింది. దీనితో అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక పరీక్ష టైం టేబుల్ చూస్తే..
మార్చి 18 న – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19న- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21న- థర్డ్ లాంగ్వేజ్
మార్చి 23న- గణితం
మార్చి 26న- ఫిజిక్స్
మార్చి 28న- బయాలజీ
మార్చి 30న- సోషల్ స్టడీస్ జరగనున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..