అప్రమత్తంగా లేకపోతే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ.. అకౌంట్ నుంచి రూ. 6 లక్షలు విత్ డ్రా చేసి షాక్ ఇచ్చాడు. బోయిన్ పల్లిలో నిజామాబాద్ బస్ ఎక్కుతుండగా ప్రసాద్ రావు అనే ప్రయాణికుడి సెల్ ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ.. చోరీ కి గురైన మొబైల్ ఫోన్ లో బ్యాంక్ యాప్ ద్వారా రూ. 6 లక్షలు…
ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న…
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇక కునాల్ కమ్రా ఉపయోగించిన క్లబ్, స్టూడియోను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం శివసేన శ్రేణులు.. కునాల్ కమ్రాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక పోలీసులు.. కునాల్ కమ్రా, శివసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్…
రోజు మరో సెల్ ఫోన్ గుర్తించారు జైల్ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సెల్ ఫోన్లు లభ్యం కావడంపై దృష్టిసారించారు అధికారులు.. హోం మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును పరిశీలించిన మూడు రోజులలో మరో సెల్ ఫోన్ అధికారులకు దొరకడం చర్చగా మారింది.. ఇక, సెల్ఫోన్ను గుర్తించిన జైలు అధికారులు.
జైలు అంటే కట్టుదిట్టమైన భద్రత. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. బయట వారిని లోపలికి పంపించరు. చాలా పగడ్బందీగా జైలు పరిసరాలు ఉంటాయి. అలాంటిది ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు.
Mobile Phone Under Pillow: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు ప్రజల జీవితంలో అంతర్భాగంగా మారాయి. చాలా మంది వ్యక్తులు రోజంతా తమ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అది సరిపోనట్లు నిద్రపోయే ముందు ఫోన్ను వారి చేతుల నుండి దూరంగా ఉంచడం కష్టంగా మారుతుంది. నిద్రపోయే సమయంలో చాలామంది ఫోన్ని దిండు కింద పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? మొబైల్ ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ అనేది మన శరీరాన్ని ప్రభావితం…
యూపీ రాష్ట్రం ఘాజీపూర్లోని సైద్పూర్ నగరంలో పక్కా ఘాట్ వద్ద ఐదేళ్ల అమాయక చిన్నారి తన తల్లి ఎదుట గంగా నదిలో మునిగి మృతి చెందింది. మునిగిపోతున్న బాలికను చూడకుండా తల్లి మొబైల్తో రీలు తీస్తోంది. యువతి నీటిలో మునిగిన వీడియో కూడా రికార్డ్ చేయబడింది. స్థానిక డైవర్ సహాయంతో రెండు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.…
ADs Block In Mobile Phone: మీ స్మార్ట్ఫోన్ లో గేమ్లు ఆడుతున్నప్పుడు లేదా ఇతర ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీరు పాప్ అప్ ప్రకటనలను చూడవచ్చు. ఏదైనా వెబ్సైట్ లేదా వీడియో తెరవడానికి ముందు, స్క్రీన్పై ప్రకటన కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కోపం రావడం సహజం. అయితే, ఫోన్ సెట్టింగ్స్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చని మీకు తెలుసా.? ఫోన్ సెట్టింగ్స్ లో ఎలాంటి మార్పులు చేస్తే.. దాని…