ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mobile Wallet: మీరు మీ ఫోన్ వెనుక కవర్పై డబ్బు లేదా ఏటీఎం కార్డులు ఏదైనా కాగితపు వస్తువును ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
మొబైల్ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ (కేసీజీ) జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడని తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తుంది.. ప్రతి పండుగకు ఏదొక ఆఫర్ ద్వారా మొబైల్స్, ఇతర వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి మొబైల్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది.. తాజాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రకటించారు.. ఈ సేల్ లో భాగంగా పలు బ్రాండ్స్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తున్నాయి..…
టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
కాస్త ఖరీదైన సెల్ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో..…
ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలు ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడ్డారు.. పొద్దున్న లేచింది మొదలు పడుకొనే వరకు చూస్తూనే ఉంటారు.. అయితే అలాంటి ఈ జనరేషన్లో కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరోకి మాత్రం ఇప్పటికి సొంత మొబైల్ ఫోన్ లేదట.. ఏంటి నమ్మడం లేదు కదా.. కానీ ఇది…
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.