తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఈనేపథ్యంలోనే పలువురు అధికారులపై mla raghunandan rao complait on siddipet cp swetha. breaking news, latest news, telugu news, mla raghunandan rao,
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జులై 05న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో అక్కడకు బయలుదేరారు.
ఢిల్లీలో ప్రత్యక్షమైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు చేశారు.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చే�