జాతి రత్నాలు సినిమాతో ఊహించని ఫేమ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరో గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ స�
స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరోగసీ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.సెప్టెంబర్ 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొద్దీ ర�
తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈ భామ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనుష్క బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ �
స్టార్ హీరోయిన్ అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించారు.యువి క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అనుష్క షెఫ్ గా అలాగే నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నట�
అనుష్క నటించిన లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.దాదాపు మూడేళ్ళ విరామం తరువాత అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమా లో హీరోగా జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ముందుగా ఆగస్ట్ 4 న విడుదల చేయబోతున్�
అనుష్క శెట్టి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క ఆ తరువాత మాధవన్ తో నిశ్శబ్దం అనే సినిమా లో నటించింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సినిమాల కు అనుష్క కాస్త గ్యాప్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క హీరోయిన�
అనుష్క శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి..రాజమౌళి దర్శకత