Mandapalli Saneeswaralayam: మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలోని కొత్తమండంలో మందపల్లిలోని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. శనిగ్రహణికి ఆదర్శమైన స్థలంగా, శనిదేవుడి పూజా క్షేత్రంగా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపచారానికి ఒడిగట్టాడు. లింగంపై నూనె బదులు ప్రెట్రోల్ పోశాడు. దీనిని గుర్తించిన ఆలయ అర్చకులు అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో బయట అమ్మితే కొన్నట్టు తెలిపాడు. అనంతరం…