Home
Ambedkar Konaseema District
Man Poured Petrol Instead Of Oil On Shiva Lingam In Mandapalli Saneeswara Temple
Saneeswara Temple: శనీశ్వర స్వామి గుడిలో అపచారం.. నూనెకు బదులు పెట్రోల్ పోసిన భక్తుడు
By snehalatha
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandapalli Saneeswaralayam: మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలోని కొత్తమండంలో మందపల్లిలోని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. శనిగ్రహణికి ఆదర్శమైన స్థలంగా, శనిదేవుడి పూజా క్షేత్రంగా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపచారానికి ఒడిగట్టాడు. లింగంపై నూనె బదులు ప్రెట్రోల్ పోశాడు. దీనిని గుర్తించిన ఆలయ అర్చకులు అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో బయట అమ్మితే కొన్నట్టు తెలిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. లింగంపై నూనెకు బుదుల పెట్రోల్ పోయడంతో ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి సంప్రోక్షణ చేశారు.
Also Read
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!