Man Acquitted In Rape Case Seeks ₹ 10,000 Crore Damage For 2-Year Jail: అత్యాచారం కేసులో తనను అన్యాయంగా రెండేళ్లు శిక్షించారని ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెట్టాడు ఓ వ్యక్తి. నిర్దోషిని అయిన తనను రెండేళ్ల పాటు శిక్షించాలని ప్రభుత్వం తనకు రూ. 10,006.02 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోరాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ కు చెందిన ఓ వ్యక్తి సామూహిక అత్యాచారం ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే రెండేళ్ల పాటు…