సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఉంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి…
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..…
Ram Charan: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త రంగులు పులుముకుంటుంది. ఒక హీరో ఒకలాంటి పాత్రలే చేయాలనీ కానీ, మరో హీరోతో కలిసి చేయకూడదు లాంటి నియమాలను తుడిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంటే మల్టీస్టారర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో కుర్ర హీరోలు మల్టీస్టారర్స్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్తో మాటల మాంత్రికుడు చేస్తున్న సినిమా ఇదే. వచ్చే సంక్రాంతి టార్గెట్గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మెయిన్ హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా… సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్టార్టింగ్లో గుంటూరు కారం సినిమాకు చాలా బ్రేకులే పడ్డాయి. అందుకే.. ఇప్పుడు నాన్ స్టాప్ షెడ్యూల్స్తో దూసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయాల్సిందేనని…
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఓ వైపు నటుడుగా అదరగొడుతూనే మరోవైపు దర్శకుడిగా కూడా రానిస్తున్నారు..ఎస్. జె సూర్య…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత… అప్పటికి ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా చేసాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో టైటిల్ పైన యాంటీ ఫాన్స్ నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ రాసిన కథని మాత్రమే నమ్మి, ప్రొడక్షన్ లో కూడా పార్ట్నర్ అయ్యాడు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్లడానికి ముందుగా…