దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్… ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ను ఆస్కార్కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో…
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. మహేష్ బర్త్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కి అర్థరాత్రి నుంచే కిక్ ఇస్తూ గుంటూరు కారం కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే పోస్టర్ ని వదిలిన మేకర్స్, బీడీ తాగుతున్న మహేష్ స్టైల్ తో అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో సోషల్ మీడియా అంతా #HappyBirthdayMaheshBabu #GunturKaaram #SSMB29 ట్యాగ్స్ ట్రెండ్…
దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సైతం జస్ట్ జక్కన్న ఊ.. అంటే చాలు, సెట్స్లో వాలిపోయేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు కానీ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిపోయాడు జక్కన్న. వాస్తవానికైతే పదేళ్ల క్రితమే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రావాల్సింది కానీ ఫైనల్గా ట్రిపుల్ ఆర్ వంటి ఆస్కార్ క్రేజ్ తర్వాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. ప్రస్తుతం…