Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Maharashtra

Maharashtra News

    • కోవిడ్‌ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్
      #జాతీయం

      కోవిడ్‌ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్

      భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.. రోజువారి కేసుల సంఖ్య మళ్లీ 90 వేలను దాటేసింది.. ఇదే సమయంలో.. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్‌ బారినపడుతున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది. Read Also: టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24…
    • ఆ హోటల్‌లో మాట‌లుండ‌వ్‌.. ఓన్లీ సైగ‌లే…
      #వైరల్ న్యూస్

      ఆ హోటల్‌లో మాట‌లుండ‌వ్‌.. ఓన్లీ సైగ‌లే…

      ఈమ‌ధ్య‌కాలంలో యువ‌త వినూత్నంగా ఆలోచిస్తూ విజ‌యాలు సాధిస్తున్న‌ది.  కొత్త కొత్త విష‌యాల‌ను నేర్చుకొని వాటిని అమ‌లు చేస్తూ స‌క్సెస్ బాట ప‌డుతున్న‌ది.  దీనికి ఓ ఉదాహ‌ర‌ణ పూణేలోని ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న టెర్రాసైన్ హోట‌ల్‌.  ఈ హోట‌ల్‌కు వెళ్తె అక్క‌డ ఎవ‌రూ మాట్లాడ‌రు.  అక్క‌డికి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌ను ఏం కావాలి, ఏం తింటారు అనే విష‌యాల‌ను సైగ‌ల‌ద్వారా అడుగుతారు.  వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు సైగ‌ల‌తో చెప్ప‌వ‌చ్చు లేదా కావాల్సిన‌వి మెనూలో చూపించ‌వ‌చ్చు.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  ఇందులో ప‌నిచేస్తున్న…
    • మహారాష్ర్టలో భారీగా కరోనా కేసులు నమోదు
      #జాతీయం

      మహారాష్ర్టలో భారీగా కరోనా కేసులు నమోదు

      మహారాష్ర్టలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే అప్రకటిత లాక్‌డౌన్‌తో ఉన్న ముంబైసహా ఇతర నగరాల్లో లాక్‌ డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్‌తో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా, ఒమిక్రాన్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. తాజాగా మహారాష్ట్రలో 18,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 20 మంది మృతి చెందారు. Read Also:శార్దుల్‌ మ్యాజిక్‌తో 226 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ రాష్ర్టంలో ఇంకా 66,308…
    • ముంబైలో లాక్‌డౌన్‌… ఎప్పుడంటే…!!
      #Top Story

      ముంబైలో లాక్‌డౌన్‌… ఎప్పుడంటే…!!

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు.  రోజువారీ కేసులు మ‌హారాష్ట్ర‌లో 11 వేలు దాటిపోయాయి.  ముంబై న‌గ‌రంలో 8 వేల‌కు పైగా రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి.  పాజిటివిటీ శాతం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో ముంబై నగ‌రంలో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనిపై ముంబై న‌గ‌ర మేయ‌ర్ కిషోరీ ప‌డ్నేక‌ర్ స్పందించారు.  ముంబైలో లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ముంబైలో…
    • మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత
      #జాతీయం

      మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

      దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య కొనసాగుతుందన్నారు. Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా…
    • అల‌ర్ట్‌:  కోవిడ్ ఆసుప‌త్రుల‌పై దృష్టి పెట్టండి…
      #Top Story

      అల‌ర్ట్‌: కోవిడ్ ఆసుప‌త్రుల‌పై దృష్టి పెట్టండి…

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో కేసులు పెరుగుతున్నాయి.  ద‌క్షిణాదిన కేర‌ళ రాష్ట్రంలో కొత్త కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతున్న‌ది.  ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  ఒమిక్రాన్ ప్ర‌భావం కార‌ణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.  కేసుల పెరుగుద‌ల‌తో ఆసుప‌త్రుల‌పై క్ర‌మంగా ఒత్తిడి పెర‌గ‌డం ప్రారంభం అయింది.  వెంట‌నే కోవిడ్ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.   Read: ఢిల్లీ,…
    • భ‌య‌పెడుతున్న రిపోర్ట్‌: జ‌న‌వ‌రి మూడో వారం వ‌ర‌కు 80 ల‌క్ష‌ల కేసులు…!!
      #Top Story

      భ‌య‌పెడుతున్న రిపోర్ట్‌: జ‌న‌వ‌రి మూడో వారం వ‌ర‌కు 80 ల‌క్ష‌ల కేసులు…!!

      మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.  కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉన్న‌ది.  ముంబైలో ఉద‌యం స‌మ‌యంలో 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంది.  రోజు రికార్డ్ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనికి తోడు మ‌హారాష్ట్ర అడిష‌న‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ థ‌ర్డ్ వేవ్‌పై చేసిన…
    • అసెంబ్లీ ఎఫెక్ట్‌.. 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్
      #Top Story

      అసెంబ్లీ ఎఫెక్ట్‌.. 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్

      మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. ఇక, ఆ సమావేశాలు ముగిసిన తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలుతోంది.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల అనంతరం వీరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. అయితే,…
    • మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో 8,067 కేసులు న‌మోద‌య్యాయి.  భారీ స్థాయిలో కేసులు పెర‌గ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  ఇక ముంబై న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది.  ముంబై న‌గ‌రంలో కొత్త‌గా 5428 కేసులు న‌మోద‌య్యాయి.  రోజువారి కేసుల్లో పెరుగుద‌ల 47 శాతం అధికంగా ఉన్న‌ది.  క‌రోనా కేసుల‌తో పాటుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.  త్వ‌ర‌లోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను డామినెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.   Read:…
    • సునామిలా విరుచుకుపడుతోన్న మహమ్మారి
      #విశ్లేషణ

      సునామిలా విరుచుకుపడుతోన్న మహమ్మారి

      కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్‌ సునామిలా విరుచుకు పడుతోంది. ఉప్పెనలా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా కేసులు స్పీండందుకున్నాయి. కేవలం మూడు రోజులలో పరిస్థితి మారింది. బుధవారం ఒక్క రోజే 13,154 మందికి వైరస్‌ సోకింది. మంగళవారంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇక, ఒమిక్రాన్‌ విషయానికి వస్తే ప్రస్తుతం అది 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. ఈ రకం కేసుల సంఖ్య వెయ్యికి…
    ←1…108109110111112…119→

తాజావార్తలు

  • Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

  • Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్

  • Virat Kohli-RCB: 4-5 రోజులుగా ఆరోగ్యం బాలేదు.. అయినా ఆర్‌సీబీ కోసమే బరిలోకి దిగా!

  • Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు..

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions