Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Maharashtra

Maharashtra News

    • మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 85 ఒమిక్రాన్ కేసులు…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 85 ఒమిక్రాన్ కేసులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి.  ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌పై అధికంగా ఉన్న‌ది.  ఈ రెండు రాష్ట్రాల్లో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఢిల్లీలో క‌రోనా కేసుల వృద్ధి 86శాతంగా ఉంటే, మ‌హారాష్ట్రలో 82శాతంగా ఉంది.  ఇక, మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 85 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో మ‌హారాష్ట్ర‌లో మొత్తం 252 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 945 కేసులు న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.   Read: నిబంధ‌న‌లు పాటించ‌కుంటే……
    • ముంబైని భ‌య‌పెడుతున్న కోవిడ్‌…థ‌ర్డ్‌వేవ్ మొద‌లైన‌ట్టేనా…!!?
      #Top Story

      ముంబైని భ‌య‌పెడుతున్న కోవిడ్‌…థ‌ర్డ్‌వేవ్ మొద‌లైన‌ట్టేనా…!!?

      ముంబైలో క‌రోనా కేసులు భ‌య‌పెడుతున్నాయి.  మొన్న‌టి వ‌ర‌కు వంద‌ల్లో న‌మోదైన కేసులు నిన్న‌టి నుంచి వేల‌ల్లో న‌మోదు కావ‌డం మొద‌లుపెట్టాయి.  సోమ‌వారం రోజున 800 కేసులు న‌మోద‌వ్వ‌గా, మంగ‌ళ‌వారం రోజున 1300 కేసులు న‌మోద‌య్యాయి.  బుధవారం రోజున 2 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.  దీనిపై మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక‌రే అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు.  రెండు రోజుల వ్య‌వ‌ధిలో 70 శాతం మేర కేసులు పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు…
    • మ‌హా అసెంబ్లీలో 50 మందికి క‌రోనా…
      #Top Story

      మ‌హా అసెంబ్లీలో 50 మందికి క‌రోనా…

      మ‌హారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలు మంగ‌ళ‌వారంతో ముగిశాయి.  క‌రోనా, ఒమిక్రాన్ నిబంధ‌న‌లను పాటిస్తూ డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు మొత్తం 5 రోజుల‌పాటు స‌మావేశాల‌ను నిర్వ‌హించారు.  శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల‌ను నాగ‌పూర్‌లో నిర్వ‌హించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కార‌ణంగా ఈ స‌మావేశాల‌ను ముంబైలోనే నిర్వ‌హించారు. ఐదు రోజుల‌పాటు జ‌రిగిన ఈ స‌మావేశాల స‌మ‌యంలో 50 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్టు మ‌హా ఉప ముఖ్య‌మంత్రి ప‌వార్ తెలిపారు.  మ‌హారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్, మ‌రో మంత్రి…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాత్రిపూట షిర్డీ ఆలయం మూసివేత
      #జాతీయం

      ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాత్రిపూట షిర్డీ ఆలయం మూసివేత

      ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో అధికారులు ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని రాత్రి వేళ మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. Read Also: 2021: రివైండ్ – ప్రభావం…
    • వింత దొంగ‌:  చ‌లిమంట కోసం వాహ‌నాలను దొంగ‌త‌నం చేశాడ‌ట‌…
      #Top Story

      వింత దొంగ‌: చ‌లిమంట కోసం వాహ‌నాలను దొంగ‌త‌నం చేశాడ‌ట‌…

      మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లోని య‌శోధ‌రాన‌గ‌ర్‌లో వ‌ర‌స‌గా వాహ‌నాలు దొంగ‌త‌నానికి గుర‌వుతుండ‌టంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  వ‌ర‌స‌గా ఫిర్యాదులు అందుతుండ‌టంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఈకేసులో న‌లుగురికి అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి 9 వాహ‌నాలును రిక‌వ‌రి చేసేశారు.  అయితే, ప‌దో వాహ‌నం గురించి స‌ర్ప‌రాజ్ అనే దొంగ‌ను ప్ర‌శ్నించ‌గా, అత‌ను చెప్పిన స‌మాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.  చ‌లి బాగా పెరిగిపోవ‌డంతో బైక్‌కు నిప్పు అంటించి చ‌లికాసుకున్నామ‌ని చెప్పాడు.  దొంగ‌చెప్ప‌న స‌మాధానం విని పోలీసులు ఆశ్చ‌ర్య‌పోయారు.  న‌లుగురు…
    • ఒమిక్రాన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆంక్షలు
      #జాతీయం

      ఒమిక్రాన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆంక్షలు

      కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌ రూపంలో విస్తరిస్తుండటంతో కఠిన చర్యలు చేపట్టే దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులతో ఆయా రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా నివారణకు టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ ముందు జాగ్రత్తగా కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లాక్‌ డౌన్‌ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని ఒమిక్రాన్‌ ముప్పును ఎదుర్కొవాలని భావిస్తున్నాయి.…
    • రోడ్లను నా బుగ్గలతో పోలుస్తారా?.. నటి హేమమాలిని మండిపాటు
      #జాతీయం

      రోడ్లను నా బుగ్గలతో పోలుస్తారా?.. నటి హేమమాలిని మండిపాటు

      మహారాష్ట్రలోని శివసేన సీనియర్ నేత, మంత్రి గులాబ్‌రావు పాటిల్ ఆదివారం నాడు చేసిన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన నియోజకవర్గంలోని ధరంగావ్‌లో రోడ్లు నటి హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సందర్భంగా నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రోడ్లను నటీనటుల బుగ్గలతో పోల్చే సంప్రదాయం ఆర్జేడీ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఈ సంప్రదాయానికి తెరతీయగా… ఇప్పుడు శివసేన…
    • ముంబైలో కాంగ్రెస్ స‌భ‌పై నీలిమేఘాలు…
      #Top Story

      ముంబైలో కాంగ్రెస్ స‌భ‌పై నీలిమేఘాలు…

      ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్న‌ది.  పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల‌ను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ భావించింది.  దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాల‌ని అనుకున్నారు.  ఏర్పాట్ల కోసం డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌ను కోరింది.  అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్‌లో ఉంద‌ని,  అక్క‌డ…
    • మ‌హారాష్ట్రలో మ‌రో 8 ఒమిక్రాన్ కేసులు…
      #Top Story

      మ‌హారాష్ట్రలో మ‌రో 8 ఒమిక్రాన్ కేసులు…

      దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు సెంచ‌రీ మార్క్ దాటింది.  నిన్న‌టి వ‌ర‌కు 111 కేసులు న‌మోదు కాగా, ఈరోజు కొత్త‌గా మ‌హారాష్ట్ర‌లో 8 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో నాలుగు ముంబైలో, మూడు స‌తారాలో ఒక‌టి పూణేలో న‌మోద‌య్యాయి.  కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం న‌మోదైన కేసుల సంఖ్య 48కి చేరింది.   Read: కోర్టుకు చేరిన ఎల‌న్ మ‌స్క్ ట్వీట్‌… మ‌హారాష్ట్ర‌తో పాటుగా…
    • మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌
      #జాతీయం

      మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌

      మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా కూడా కరోనా కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడ్డాడు మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తి. న్యూయార్క్‌ నుండి ఈ నెల 9న వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ ) తెలిపింది. అనంతరం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్లు నిర్ధారణైందని పేర్కొంది. Read Also:పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్‌ పొత్తు కాగా, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని,…
    ←1…109110111112113…119→

తాజావార్తలు

  • Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

  • Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

  • Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!

  • Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

  • Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions