Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Ncp Leader Khadse His Daughter In Law Rakshatai Khadse Fined Rs 137 Crore

Maharashtra: బీజేపీ ఎంపీకి రూ.137 కోట్ల జరిమానా.. 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు

Published Date :October 20, 2023 , 1:53 pm
By Rakesh Reddy
Maharashtra: బీజేపీ ఎంపీకి రూ.137 కోట్ల జరిమానా.. 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) నాయకుడు, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు ఏక్‌నాథ్ ఖడ్సే, బిజెపికి చెందిన లోక్‌సభ సభ్యురాలు ఆయన కోడలు రక్షా ఖడ్సేలకు ప్రభుత్వం రూ.137 కోట్ల జరిమానా విధించింది. సంబంధిత శాఖ అనుమతి లేకుండా వారి భూమి.. రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జల్‌గావ్‌లోని ముక్తైనగర్ తాలూకా తహసీల్దార్ ఆయనకు అక్టోబర్ 6న నోటీసు జారీ చేశారు.

Read Also:Bigg Boss Telugu 7: ఓటింగ్ మళ్లీ రివర్స్.. దూసుకుపోతున్న రైతు బిడ్డ.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది?

తవ్వకాలకు అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని నోటీసులో పేర్కొన్నారు. తవ్వకాలు జరిపిన భూమి ఏక్నాథ్ ఖడ్సే, అతని భార్య మందాకిని ఖడ్సే, కుమార్తె రోహిణి ఖడ్సే, కోడలు రక్షా ఖడ్సేలకు చెందినదని పేర్కొంది. నోటీసు జారీ చేసిన 15 రోజుల్లోగా రూ.137,14,81,883 జరిమానా చెల్లించాలని పేర్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో ఉన్న ఏక్‌నాథ్ ఖడ్సే ఆ పార్టీని వీడి 2020లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిలో చేరారు. ఏక్నాథ్ ఖడ్సే ప్రస్తుతం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. ఆయన కోడలు రక్షా ఖడ్సే లోక్‌సభలో బీజేపీ సభ్యురాలు.

Read Also:Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు బహుమలు..ఎవరికెంతంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • maharashtra news
  • NCP

తాజావార్తలు

  • SBI: ఎస్‌బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..

  • Astrology: మార్చి 21, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions