Ajit Pawar: కుప్పకూలిన విమానం.. అజిత్ మరణానికి ప్రధాన కారణం ఇదే..
- బారామతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం..
- మరికొద్ది క్షణాల్లో రన్ వే నేలకు టచ్ అవుతుందనగా గుట్టలలో కూలిన విమానం..
- అజిత్ పవార్ డెడ్ బాడీ బారామతి మెడికల్ కాలేజీకి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, మహారాష్ట్ర బారామతి ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్ వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. కాగా, ఫ్లైట్ స్కిడ్ కావడంతో పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు పేర్కొంటున్నారు. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ ను ముంబైకి చెందిన VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు. అయితే, సాంకేతిక లోపంతోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కూలింది అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విమానం కూలిపోయి 2 ముక్కలైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా సెక్యూరిటీ గార్డ్, పీఏ, ఇద్దరు పైలెట్స్ మరణించారు.
Read Also: OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
Also Read
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
మరోవైపు, అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాన మంత్రి మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ప్రజా నాయకుడు, ఆయనకు క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు ఉండేవి.. మహారాష్ట్ర ప్రజలకు సేవా చేయడంలో ముందుండి, కష్టపడి పని చేసే వ్యక్తి.. పరిపాలనా విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో పాటు పేదలను, అణగారిన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు. అజిత్ అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరం.. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!