దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..! తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు…
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బుల్లెట్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను అడ్డుకోవడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారింది. యువకుడికి, ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మధ్యప్రదేశ్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరడంతో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంనివాస్ రావత్ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గతంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.
ఈ మధ్యకాలంలో కొందరు మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ నరరూప రాక్షసుడి చేతిలో యువతి చిత్రవధ అనుభవించింది. మాటల్లో చెప్పలేనంత నరకాన్ని చూసింది. సదరు మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. నీళ్ల పైపు, బెల్టు ఇలా ఏది దొరికితే దానితో ఇష్టం వచ్చినట్లు కొట్టి పచ్చిపండులా ఆవిడ శరీరాన్ని తయారు చేశాడు దుర్మార్గుడు. అంతేకాదు ఆ గాయాలపై కారంపొడి చల్లి ఆమెకి నరకయాతనను చూపించాడు. Also read:…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో యువతి తాను చిన్నప్పుడు నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీ నివాసముంటున్న శివాని పరిహారకు చిన్నటిప్రాయం నుండి భగవాన్ శ్రీ కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి భావం. Also Read: Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా అనేక చిత్రహింసలు పెట్టాడు.