Madhya Pradesh: హిందూ యువతిపై ముస్లిం అత్తింటివారి దాడి.. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టాలని ఒత్తిడి..
- హిందూ యువతి
- ముస్లిం వ్యక్తి లవ్ మ్యారేజ్..
- యువతిపై అత్త కుటుంబం దాడి..
- బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టాలని ఒత్తిడి..
- చంపేస్తామని బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టేందుకు నిరాకరించిందనే కోపంతో హిందూ యువతిపై ముస్లిం అత్తామామలు దాడికి పాల్పడ్డారు. తన బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టడానికి నిరాకరించినందుకు భర్త తన స్నేహితులతో తనపై అత్యాచారానికి కుట్ర పన్నినట్లు, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త షాహిద్ అహ్మద్ అలియాస్ రాజ్, అత్త షబ్నం, కోడలు సానియా, వారి బంధువులు వసీం అక్తర్, నౌమాన్, ఫైజల్ ఖాన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదుతో మంగళవారం సాయంత్రం మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
Read Also: Red Fort Terror Attack: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష తిరస్కరణ..
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
2019లో ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న సమయంలో బాధిత మహిళకు షాహీద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అక్కడ అతను రాజ్గా యువతికి పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు రిలేషన్ కొనసాగించారు. షాహీద్ తన కుటుంబ నేపథ్యాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇందుకు యువతి కూడా ఒప్పుకుంది. అయితే, ఖజ్రానాలోని అతని ఇంటికి వెళ్లిన సందర్భంలో షాహిద్ ముస్లిం కుటుంబానికి చెందినవాడి గుర్తించింది. వేర్వేరు మతాలు కావడంతో అతడిని పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అయితే, షాహిద్ తాను హిందూ మతంలోకి మారుతానని ప్రామిస్ చేయడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
మొదట్లో అంతా సజావుగా సాగినప్పటికీ మహిళ గర్భం దాల్చిన తర్వాత పరిస్థితులు మారాయి. తనకు పుట్టిన కొడుకుకు అత్తమామలు ముస్లిం పేరు పెట్టాలని పట్టుబట్టారు. మతపరంగా ఎలాంటి వేధింపులు ఉండవని షాహిద్ చెప్పిన ప్రామిస్ గురించి మహిళ గుర్తు చేస్తూ,తన కుమారుడికి ముస్లిం పేరును ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో షాహిద్, అతని తల్లి షబ్నం, కోడలు సానియా ఆమెను దుర్భాషలాడుతూ, శారీరకంగా దాడి చేశారు. పిల్లాడికి ముస్లిం పేరు పెట్టాలని వేధించారు. పేరు పెట్టకుంటే బిడ్డను చంపేస్తానని బెదిరించడంతో పాటు భర్త తన స్నేహితులు, బంధువులతో తనపై అత్యాచారం చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ కేసులో భర్త, అత్త, కోడలిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..