Madhya Pradesh: మధ్యప్రదేశ్లో విషాదకర సంఘటన జరిగింది. మనవడి చితిలోకి దూకి తాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని సిధి జిల్లాలోని బహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రాయమంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అభయ్ రాజ్ యాదవ్(34) అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్(30)ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారి అంత్యక్రియల సమయంలో అభయ్ తాత కూడా అతడి చితిలోకి దూకి మరణించాడు. Read Also: Samyuktha Menon : మహిళా…
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ…
Bhopal : మధ్యప్రదేశ్లోని భోపాల్కు ఆనుకుని ఉన్న బెరాసియాలో పార్వతి నదిపై నిర్మించిన వంతెన గురువారం అర్ధరాత్రి పగుళ్లు ఏర్పడి కూలిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్లోని యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పితాంపూర్లో పెద్ద దుమారం చెలరేగింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
Madhya Pradesh : మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్లోని రేవాలో వెలుగు చూసింది. ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా మహిళ భర్తను కొట్టి బందీగా పట్టుకున్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ సమీపంలోని మోవ్ తహసీల్ సమీపంలోని కోరల్ గ్రామంలో శుక్రవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఫామ్ హౌస్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు చనిపోయారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు.
Madhyapradesh : ఈ రోజుల్లో లిఫ్ట్ ప్రమాదాల వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. రాజస్థాన్లోని జుంజునులో లిఫ్ట్ ప్రమాదం తర్వాత, ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి అలాంటి వార్త వెలుగులోకి వచ్చింది.
Bhopal Crime : మధ్యప్రదేశ్లోని చింద్వారాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఛింద్వారా జిల్లాలోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతంలోని మహుల్జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో గిరిజన కుటుంబంలోని ఎనిమిది మంది వ్యక్తులు హత్యకు గురయ్యారు.