MP: హనీమూన్కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?
- హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్కు వెళ్లిన జంట
- షిల్లాంగ్లోని ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన కొత్త జంట
- అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో కుటుంబీకుల్లో ఆందోళన
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
READ MORE: TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
నిజానికి.. రఘువంశీ రాజు తన భార్య సోనమ్తో కలిసి షిల్లాంగ్ వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, షిల్లాంగ్లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నానని చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజా, సోనమ్లకు నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన కుటుంబీకులు షిల్లాంగ్ చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా చివరిగా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో గుర్తించారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఓ వ్యక్తిని కలిశారు. రాజా, సోనమ్ గురించి ఆ వ్యక్తికి అడిగారు.
READ MORE: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
ఈ జంట షిల్లాంగ్ నుంచి కొంత దూరంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిందని, అక్కడ వాతావరణం సరిగ్గా లేదని తెలిపాడు. కొంత సమయం తర్వాత ఆ జంట కనిపించడం లేదని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబీకుల చేసేందేం లేక షిల్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం ఈ విషయం గురించి ఇండోర్ పోలీస్ కమిషనర్కు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు షిల్లాంగ్ పోలీసులను సంప్రదించారు. ఇండోర్ పోలీసులు ఆ జంట కోసం వెతకడానికి షిల్లాంగ్కు ఒక బృందాన్ని పంపారు. ఇరు స్టేషన్ల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?