MP: హనీమూన్కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?
- హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్కు వెళ్లిన జంట
- షిల్లాంగ్లోని ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన కొత్త జంట
- అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో కుటుంబీకుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
READ MORE: TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
నిజానికి.. రఘువంశీ రాజు తన భార్య సోనమ్తో కలిసి షిల్లాంగ్ వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, షిల్లాంగ్లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నానని చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజా, సోనమ్లకు నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన కుటుంబీకులు షిల్లాంగ్ చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా చివరిగా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో గుర్తించారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఓ వ్యక్తిని కలిశారు. రాజా, సోనమ్ గురించి ఆ వ్యక్తికి అడిగారు.
READ MORE: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
ఈ జంట షిల్లాంగ్ నుంచి కొంత దూరంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిందని, అక్కడ వాతావరణం సరిగ్గా లేదని తెలిపాడు. కొంత సమయం తర్వాత ఆ జంట కనిపించడం లేదని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబీకుల చేసేందేం లేక షిల్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం ఈ విషయం గురించి ఇండోర్ పోలీస్ కమిషనర్కు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు షిల్లాంగ్ పోలీసులను సంప్రదించారు. ఇండోర్ పోలీసులు ఆ జంట కోసం వెతకడానికి షిల్లాంగ్కు ఒక బృందాన్ని పంపారు. ఇరు స్టేషన్ల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..