Madhu Yashki : ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల పై బీఆర్ఎస్ వాల్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల పై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేపు దీపావళి.. ఇంతవరకు ప్రభుత్వ టీచర్లకు జీతాలు రాలేదన్నారు మధు యాష్కీ. తలసాని తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని, యాదవ కులస్థులు బర్లు కాచుకుంటూ బతుకుతున్నారు కానితలసాని కుమారులు మాత్రం రాజకీయాలు చేసుకోవాలా…? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అంతేకాకుండా.. ‘నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 20 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేయబోతుంది.. రాహుల్ గాంధీ కుల గణన మద్దతు తెలిపారు ,మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా కోరారు .. బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది.. అర్హులైన బీసీ విద్యార్థులకు 10 లక్షల వరకు లోన్.. ఫ్రొ,, జయశంకర్ బీసీ ఐక్యతా భవన్ ల కోసం 50 కోట్ల ఖర్చు.. జనగామా జిల్లా పేరును సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా గా మార్పు.. బీజేపీ,బీఆరెస్ లో బీసీ ద్రోహులు..’ అని మధు యాష్కీ వ్యాఖ్యానించారు.
Also Read : Dal lake: ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్ బోట్లు కాలి ముగ్గురు మృతి
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!