Madhu Yashki : ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల పై బీఆర్ఎస్ వాల్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల పై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేపు దీపావళి.. ఇంతవరకు ప్రభుత్వ టీచర్లకు జీతాలు రాలేదన్నారు మధు యాష్కీ. తలసాని తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని, యాదవ కులస్థులు బర్లు కాచుకుంటూ బతుకుతున్నారు కానితలసాని కుమారులు మాత్రం రాజకీయాలు చేసుకోవాలా…? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అంతేకాకుండా.. ‘నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 20 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేయబోతుంది.. రాహుల్ గాంధీ కుల గణన మద్దతు తెలిపారు ,మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా కోరారు .. బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది.. అర్హులైన బీసీ విద్యార్థులకు 10 లక్షల వరకు లోన్.. ఫ్రొ,, జయశంకర్ బీసీ ఐక్యతా భవన్ ల కోసం 50 కోట్ల ఖర్చు.. జనగామా జిల్లా పేరును సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా గా మార్పు.. బీజేపీ,బీఆరెస్ లో బీసీ ద్రోహులు..’ అని మధు యాష్కీ వ్యాఖ్యానించారు.
Also Read : Dal lake: ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్ బోట్లు కాలి ముగ్గురు మృతి
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!