Jagtial: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ సమావేశం..
- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ భేటీ..
- రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
- 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు: మధు యాష్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనుచరుడు గంగిరెడ్డి హత్యకు గురవడంతో విషాదంలో ఉన్న జీవన్ రెడ్డిని ఓదార్చి.. ఆయనకు పార్టీ తరఫున న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీతో పలు విషయాలపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. జీవన్ రెడ్డిని మధుయాష్కి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు
Also Read
ఈ సందర్భంగా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు.. ఆయన సేవలు పార్టీకి మరింత అవసరం.. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులు కోరాదన్నారు. జీవన్ రెడ్డికి ఉన్న అభ్యంతరాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇక, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాబితాపూర్ లోని గంగారెడ్డి కుటుంబ సభ్యులను మధుయాష్కి పరామర్శించారు.
తాజావార్తలు
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్