Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Madhapur

Madhapur News

    • Kakatiya Photo Exhibition: అరవింద్‌ ఆర్య 777 ఫొటోలు.. స‌న్మానించిన కేటీఆర్‌
      #తెలంగాణ

      Kakatiya Photo Exhibition: అరవింద్‌ ఆర్య 777 ఫొటోలు.. స‌న్మానించిన కేటీఆర్‌

      తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్ర‌మ‌యి స్టేట్ ఆర్ట్‌గ్యాల‌రీలో ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌నను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అర‌వింద్ ఆర్య‌ను మంత్రి కేటీఆర్ స‌న్మానించారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన…
    • Club Masti: ప‌బ్బుల్లో ఆగ‌ని అశ్లీల నృత్యాలు.. క్ల‌బ్ మస్తీ ప‌బ్ పై పోలీసుల దాడులు
      #తెలంగాణ

      Club Masti: ప‌బ్బుల్లో ఆగ‌ని అశ్లీల నృత్యాలు.. క్ల‌బ్ మస్తీ ప‌బ్ పై పోలీసుల దాడులు

      గ‌త కొద్ది రోజుల నుంచి పోలీసులు ప‌బ్ ల‌పై దాడులు నిర్వ‌హిస్తున్నారు. రాత్రి స‌మ‌యంలో ప‌బ్ ల‌లో ఆశ్లీల నృత్యాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌బ్ ల‌ను సీజ్ చేస్తూ ప‌లువురుల‌ను అదుపులో తీసుకుంటున్న ప‌బ్ ల భాగోవ‌తం ఏ మాత్రం ఆగడం లేదు. ప‌ట్టించుకోకుండా వారి ప‌ని వారు చేసుకుంటూ పోతున్నారు. ప‌బ్ లలో ఆశ్లీల నృత్యాలు, స‌మ‌యానికి మించి ప‌బ్ లు న‌డ‌ప‌డం వంటివి జ‌రుగుతునే వున్నాయి. ప‌బ్‌కు క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌బ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు…
    • Hyderabad: గమనిక.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నేడు ట్రాఫిక్ ఆంక్షలు
      #తెలంగాణ

      Hyderabad: గమనిక.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నేడు ట్రాఫిక్ ఆంక్షలు

      హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉద‌యం 9 గంటల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని,…
    • Madhapur Water: 98కి చేరిన బాధితులు..26మంది రికవరీ
      #తెలంగాణ

      Madhapur Water: 98కి చేరిన బాధితులు..26మంది రికవరీ

      హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…
    • Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు
      #తెలంగాణ

      Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు

      హైదరాబాద్‌ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్‌ వర్క్స్‌ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్‌ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…
    • Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్
      #తెలంగాణ

      Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్

      దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు,…
    • హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.24.22 కోట్లు.. ఎక్కడో తెలుసా?
      #తెలంగాణ

      హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.24.22 కోట్లు.. ఎక్కడో తెలుసా?

      తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read Also: తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీ…
    • నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్
      #తెలంగాణ

      నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

      సీ ఫుడ్ అంటే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. సీ ఫుడ్‌లో ప్రాన్స్ (రొయ్యలు) చాలా రుచిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంతోమంది ఇష్టపడి లాగించేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో రుచికరమైన రొయ్యల కర్రీ తినాలంటే ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ‘shirmply’ రెస్టారెంట్ ప్రత్యేకంగా సిద్ధమైంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసిన ‘shirmply’ రెస్టారెంట్ త్వరలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే మదాపూర్‌లో బ్రాంచీని…
    • కారు గ్యారేజ్ చోరీ కేసుని ఛేదించిన మాదాపూర్ పోలీసులు
      #Top Story

      కారు గ్యారేజ్ చోరీ కేసుని ఛేదించిన మాదాపూర్ పోలీసులు

      హైదరాబాద్‌ మాదాపూర్ లోని కారు గ్యారేజ్ లో జరిగిన చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.55 లక్షలు రికవరీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మీ మోటార్స్ కార్ గ్యారేజ్ లో ఈ నెల 9 న దొంగతనం జరిగింది.శ్రీ మోటార్స్ కారు సర్వీసు వర్క్ షాప్ లో ఉన్న 55 లక్షల నగదును దోచుకెళ్ళారు. కారు షో రూమ్లో మెకానిక్ గా పని చేసే వ్యక్తే ప్రధాన సూత్రధారిగా తేలింది.…
    • మాదాపూర్ ఎన్‌క‌న్వెన్ష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌… అల్లు అర్జున్ అభిమానుల‌కు గాయాలు…
      #Top Story

      మాదాపూర్ ఎన్‌క‌న్వెన్ష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌… అల్లు అర్జున్ అభిమానుల‌కు గాయాలు…

      హైద‌రాబాద్‌లోని ఎన్‌క‌న్వెన్ష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌తులు చోటు చేసుకున్నాయి.  అల్లు అర్జున్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్‌క‌న్వెన్ష‌న్‌కు చేరుకున్నారు.  ఎంత‌సేప‌టికీ గేట్లు తెర‌వ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన అభిమానులు గేట్లు విర‌గ్గొట్టి లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌యత్నించారు.  అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవ‌డంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు ప‌డ్డారు.  పోలీసుల‌కు, అభిమానుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది.  ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పి చెద‌ర‌గోట్టారు. Read: ప్యూర్టోరికాకు క్యూలు క‌డుతున్న అమెరిక‌న్ కుబేరులు… ఇదే కార‌ణం……
    ←12345→

తాజావార్తలు

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions