Rave Party Hyderabad: బెంగళూరు రేవ్ పార్టీ మరవకముందే అనేకచోట్ల మళ్లీ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. బర్తడే పార్టీ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలో 14 మంది యువకులు.,
VJ Sunny : ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ తాజాగా తన కలను సాకారం చేసుకుంటూ ” బార్బర్ క్లబ్ ” అంటూ సెలూన్ మొదలుపెట్టేసాడు. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ లో ఆదివారం నాడు ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ” ది బార్బర్ క్లబ్ ” సెలూన్ ను మొదటగా ప్రవేశపెట్టిన జోర్డాన్ క�
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నిర్ధారణ చేసింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
మాదాపూర్లోని మోషే పబ్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసింది. ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. పోలీసుల ప్రకారం, మోషే పబ్లో జరిగిన అక్రమాల గురించి.. “తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర�
Hyderabad: సన్ బర్న్ ఈవెంట్ నిర్వహకులపై మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ కార్యక్రమాన్ని రద్ద చేశారు. బుక్మై షోలో ఈ ఈవెంట్కు సంబంధించి టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ నిరర్వహిం�
హైదరాబాద్లోని మాదాపూర్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మాదాపూర్లోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జిలో ప్రియ ( 25) అనే యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్లో రెండు భారీ భవనాలను కేవలం 5 సెకన్లలో కూల్చివేశారు. అధునాతన సాంకేతిక విధానాలతో రెండు భవనాల కూల్చివేత జరిగింది.
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.