Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lok Sabha

Lok Sabha News

    • స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. మరోసారి కుండబద్దలు కొట్టిన కేంద్రం
      #Top Story

      స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. మరోసారి కుండబద్దలు కొట్టిన కేంద్రం

      వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై…
    • లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం
      #ఆంధ్రప్రదేశ్

      లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం

      లోకసభలో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
    • జీఎస్టీ పరిధిలోకి పెట్రో ధరలు..? సిఫార్సు కూడా చేయలేదు..!
      #Top Story

      జీఎస్టీ పరిధిలోకి పెట్రో ధరలు..? సిఫార్సు కూడా చేయలేదు..!

      పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్‌ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ..…
    • పెగాసస్‌ సెగలు.. పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా
      #జాతీయం

      పెగాసస్‌ సెగలు.. పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు… పెగాసస్‌ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపేస్తూనే ఉంది… ఇవాళ కూడా లోక్‌సభ, రాజ్యసభలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది.. పార్లమెంట్‌లో విప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తించాయి.. రాజ్యస‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని పట్టుబట్టారు.. మరోవైపు.. లోక్‌సభలోనూ అదే పరిస్థితి.. దీంతో.. ఉభయసభలను వాయిదా వేశారు. మొదట ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా పడగా.. తిరగి ప్రారంభమైన తర్వాత…
    • మేం రాజీనామాలు చేస్తాం..  వైసీపీ 22 మంది ఎంపీలు సిద్ధమా..?
      #ఆంధ్రప్రదేశ్

      మేం రాజీనామాలు చేస్తాం.. వైసీపీ 22 మంది ఎంపీలు సిద్ధమా..?

      వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు సవాల్‌ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్‌నాయుడు.. విశాఖ…
    • ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీ ఆందోళ‌న‌…విశాఖ స్టీల్‌పై చ‌ర్చ‌కు ప‌ట్టు…
      #Top Story

      ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీ ఆందోళ‌న‌…విశాఖ స్టీల్‌పై చ‌ర్చ‌కు ప‌ట్టు…

      పార్ల‌మెంట్ స‌మావేశాలు ఆసక్తిక‌రంగా సాగుతున్నాయి.  ఒక‌వైపు క‌రోనా, మ‌రోవైపు రైతుల స‌మ‌స్య‌లు పార్ల‌మెంట్‌ను కుదిపేస్తున్న త‌రుణంలో పెగాస‌స్ స్పైవేర్ తో గ‌త రెండు రోజుల నుంచి ఉభ‌య స‌భ‌లు అట్టుడికిపోతున్నాయి.  ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న త‌రుణంలో విశాఖ స్టీల్ వ్య‌వ‌హారంపై వైసీపీ ఎంపీలు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  దీనిపై స‌భ‌లో వెంట‌నే చ‌ర్చించాల‌ని కోరుతూ రాజ్య‌స‌భ‌లో 267 కింద నోటీసులు ఇచ్చారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.  ప్ర‌త్యేక హోదా, పోల‌వరం…
    • ఏపీ పునర్విభజన చట్టం అమలు.. కేంద్రం తాజా ప్రకటన
      #Top Story

      ఏపీ పునర్విభజన చట్టం అమలు.. కేంద్రం తాజా ప్రకటన

      ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
    • పార్లమెంట్‌ సమావేశాలు.. ఫ్లోర్‌ లీడర్లతో భేటీకానున్న ప్రధాని
      #జాతీయం

      పార్లమెంట్‌ సమావేశాలు.. ఫ్లోర్‌ లీడర్లతో భేటీకానున్న ప్రధాని

      పార్లమెంట్‌ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ.. ఉభ‌య‌స‌భ‌లకు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లతో రేపు స‌మావేశం కానున్నారు. లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లను ఈ స‌మావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ పాల‌సీపై ఈ స‌మావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో క‌రోనా కట్టడికి ప్రభుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై…
    • ఎంపీ రఘురామ.. మరో ఇద్దరికి లోక్‌సభ నోటీసులు
      #Top Story

      ఎంపీ రఘురామ.. మరో ఇద్దరికి లోక్‌సభ నోటీసులు

      వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేసింది లోక్‌సభ సచివాలయం… ఆయనతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌లకు కూడా నోటీజులు జారీ అయ్యాయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన లోక్‌సభ సచివాలయం… ఆ ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్‌ను కలవడం…
    • రాహుల్‌కి కీల‌క బాధ్య‌త‌లు.. కాంగ్రెస్ చీఫ్ కంటే ముందుగా..!
      #జాతీయం

      రాహుల్‌కి కీల‌క బాధ్య‌త‌లు.. కాంగ్రెస్ చీఫ్ కంటే ముందుగా..!

      రాహుల్ గాంధీ.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌డ‌తారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్య‌త‌ల‌ను ప్ర‌స్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నా.. వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్ట‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉన్నారు.. ఇక‌, ఆయ‌న‌ను కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోన్న త‌రుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయిన‌ట్టు…
    ←1…30313233→

తాజావార్తలు

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions