లెబనాన్ను మరోసారి పేలుళ్లు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మంగళవారం పేజర్లు పేలి వేలాది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు లెబనాన్ను వణికించాయి. తాజాగా వాకీటాకీలు, మొబైల్స్ పేలిపోయాయి. దీంతో వందలాది మంది గాయపడ్డారు.
Ntv Special Story on Lebanon Pager Attacks: మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. చేతికి స్మార్ట్ వాచ్ ఉంది.. మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో మీ ఫోన్ లేదా వాచ్ ఒక్కసారిగా పేలిపోతే ఎలా ఉంటుంది..? మీ ఒక్కరికే అలా జరిగితే ఏదో పొరపాటు అనుకుంటాం.. అలా కాకుండా మీ లాంటి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు ధరించిన వాళ్లందరివీ ఒకేసారి పేలితే పరిస్థితి ఏంటి..? సరిగ్గా ఇప్పుడు లెబనాన్…
Lebanon Pagers Explosion: లెబనాన్, సిరియాలపై మంగళవారం అనూహ్య మెరుపు దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలుళ్లు జరిగాయి. ఫలితంగా 9 మంది మరణించారు. 2,750 మందికి పైగా గాయపడ్డారు.
గత కొద్దిరోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్-లెబనాన్-ఇరాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. గత అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్ లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడితో విరుచుకుపడింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై రాకెట్లు , డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, హిజ్బుల్లా దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన దాడి చివరిది కాదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్, హిజ్బుల్లాను హెచ్చరించారు.
Israel Army Attack : హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకుంది. లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి.
Iran : ఉత్తర ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది
Israel-Hezbollah: ఇజ్రాయిల్, మిలిటెంట్ సంస్థ హిజ్బోల్లా మధ్య ఘర్షణ తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది. శనివారం లెబనాన్ నుంచి హిజ్బోల్లా మిలిటెంట్ల దాడి చేయడంతో ఇజ్రాయిల్ గోలన్ హైట్స్లో పిల్లలతో సహా 12 మంది మరనించారు.