ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో మూడేళ్ల బాలికను.. ఓ మహిళా తాంత్రికురాలు పొట్టనబెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న బాలికను ఆ కుటుంబ సభ్యులు తాంత్రిక వద్దకు తీసుకువచ్చారు.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. . ఇది దేశంలోని ఆగ్నేయ తీరంలో ఉంది. ఈ నగరం ఆస్ట్రేలియా లోనే అతిపెద్దది. అద్భుతమైన నౌకాశ్రయం, ఐకానిక్ ల్యాండ్మార్క్లు, శక్తివంతమైన జీవనశైలికి, పర్యటకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రీల్స్, ఫాలోవర్స్, లైక్స్ పిచ్చి పీక్స్ కి చేరుకుంటోంది. రీల్స్, వ్లాగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ప్రాణాలతో చెలగాటాలాడుతూ.. విన్యాసాలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనుల్ని బహిర్గతం చేస్తూ.. కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా ఓ జంట అడుగు ముందుకేసి తమ బెడ్రూం విషయాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. పెళ్లయిన ఓ జంట శోభనం గదిలో వ్లాగ్స్ చేసింది. తాజాగా…
గుజరాత్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది.
వర్షాకాలంలో అనేక సమస్యలు వస్తుంటాయి. తరచూ కురుస్తున్న వర్షాల వల్ల చాలా మంది జలుబు మరియు దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. చాలా సార్లు ఆఫీసుకు వెళ్లే సమయంలో వర్షం కురుస్తుంది.
కర్ణాటకలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రెండవ రోజు జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు పార్టీ రోడ్మ్యాప్ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.